ఇల్లందు బంద్ ప్రశాంతం

12 Dec, 2016 15:08 IST|Sakshi

ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని 21వ ఇంక్లయిన్ ఓపెన్‌కాస్ట్ గనిని వెంటనే మూసి వేయాలని, ఇల్లందు బచావో పేరుతో అఖిలపక్షం ఇచ్చిన పిలుపుతో శుక్రవారం బంద్ జరుగుతోంది. వాణిజ్య, వర్తక, విద్యాసంస్థలు మూసివేశారు. ఏఐటీయూసీ నాయకత్వంలో ఏర్పడిన అఖిల పక్షంలో అధికార టీఆర్‌ఎస్ తప్ప అన్ని పక్షాల నేతలు ఉన్నారు.

మరిన్ని వార్తలు