రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మల దహనం

25 Mar, 2017 14:12 IST|Sakshi
హైదరాబాద్‌: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించ తలపెట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ శ్రేణులు నిరసనలు ఉద్రితం చేశాయి. నిన్న చేపట్ట తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేయడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టి బొమ్మలను దహనం చేశారు. హన్మకొండ, కరీంనగర్‌, సిరిసిల్లలతో పాటు నగరంలోని మాదన్నపేటలో ధర్నాలు నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

minority reservations, bjp protest,,

>
మరిన్ని వార్తలు