పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం

11 Oct, 2016 08:00 IST|Sakshi

తిరుమల : తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో స్వామి వారి చక్రస్నాన కార్యక్రమం మంగళవారం ఉదయం ముగిసింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో నేటి రాత్రి ధ్వజావరోహణం జరగనుంది. దీంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

మరిన్ని వార్తలు