కరోనా ప్రభావం
కర్ణాటక ,బనశంకరి: కరోనా ప్రభావంతో కోళ్ల విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఒక కోడి తీసుకుంటే మరో కోడి ఉచితం అంటూ బోర్డులు పెట్టారు. ఒక కోడి రూ. 8 మాత్రమేనని చికెన్ దుకాణల వద్ద బోర్డులు పెట్టారు. గురువారం కరావళి ప్రాంతమైన పుత్తూరులో చికెన్ ధరలు ఆశ్చర్యం కలిగించగా హెచ్1 ఎన్1 నేపథ్యంలో కూడా చికెన్ ధరలో భారీ తగ్గుముఖం కనబడింది. కరోనా, హెచ్1ఎన్1 భయంతో కోళ్ల ధరలు కిలో 8 రూపాయలకు ఊహించని విధంగా పడిపోయింది.