'వ్యవస్థ మారకుండా సాధ్యంకాదు'

2 Dec, 2016 17:31 IST|Sakshi

భద్రాద్రికొత్తగూడెం: అణచివేతలో భాగంగానే పాలకులు పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని సీపీఐ మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ మీడియాకు లేఖ విడుదల చేశారు. వ్యవస్థ మారకుండా నల్లధనాన్ని నిర్మూలించడం సాధ్యం కాదని లేఖలో ఆయన పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు