భూపాలపల్లి: జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో సోమవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా సుమారు 1200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.