తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవంచింది. స్థానిక దుర్గాదాస్ వీధిలోని ఓ అపార్ట్మెంట్లో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.