కృష్ణా బోర్డు కొత్త చైర్మన్ గా హల్దార్‌

4 Jan, 2017 04:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బోర్డు చెర్మన్ గా హెచ్‌కే హల్దార్‌   మంగళవారం జలసౌధలో బోర్డు అధి కారులు, సిబ్బంది సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్‌ ఇన్  చీఫ్‌ల తో భేటీ అయ్యారు. కృష్ణా జలాల కేటాయింపులపై కేంద్రం నియమించిన ఏకే బజాజ్‌ కమిటీ వచ్చే వారం రాష్ట్రా నికి రానుంది.

>
మరిన్ని వార్తలు