సీఎంవి పగటి కలలు: మల్లు రవి

14 Oct, 2016 03:50 IST|Sakshi
సీఎంవి పగటి కలలు: మల్లు రవి

జడ్చర్ల: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు ఏడెనిమిది సీట్లు వస్తాయంటూ సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి మండిపడ్డారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో విలేకరులతో మాట్లాడారు. ఏం వెలగబెట్టారని టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు.
 

మరిన్ని వార్తలు