జలదిగ్బంధంలో ఎంసీఫారం

22 Sep, 2016 10:42 IST|Sakshi

మహానంది మండలం ఎంసీఫారం గ్రామం బుధవారం రాత్రి కురిసిన వర్షానికి జలదిగ్బంధమైంది. వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎటూ వెళ్లలేక కళాశాలలోనే ఉండిపోయారు. మహానంది- గాజులపల్లి మార్గంలో రోడ్డుపై నుంచి పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

 

>
మరిన్ని వార్తలు