మంత్రిగా లోకేశ్‌ బాధ్యతలు

7 Apr, 2017 10:50 IST|Sakshi
అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేశ్‌ శుక్రవారం బాధ్యతులు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆయన ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, డాలర్‌ శేషాద్రి పాల్గొ‍న్నారు. అనంతరం మంత్రిగా లోకేష్‌ బాధ్యతలు స్వీకరించారు. 
మరిన్ని వార్తలు