మిర్యాలగూడ కోర్టుకు నయీం కేసు నిందితులు

4 Oct, 2016 13:47 IST|Sakshi

గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో నిందితులను మంగళవారం మిర్యాలగూడ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. హజరైన వారిలో నయీం అత్త సుల్తానా, బావమరిది సాధిక్, అతడి భార్య ఫర్జానా ఉన్నారు. వీరికి న్యాయమూర్తి ఈ నెల 6 వరకు రిమాండ్ విధించారు.

 

>
మరిన్ని వార్తలు