బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

27 Apr, 2017 13:54 IST|Sakshi
నెల్లూరు: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 11 మంది బుకీలను గురువారం అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 9.45 లక్షల నగదుతో పాటు 42 సెల్‌ఫోన్లు, ఓ టీవీ స్వాధీనం చేసుకున్నారు. 
 
మరిన్ని వార్తలు