చికిత్స పొందుతూ గర్భిణి మృతి

24 Jan, 2019 11:59 IST|Sakshi
అర్పిత (ఫైల్‌)

వైద్యుల నిర్లక్ష్యమేనని పోలీసులకు ఫిర్యాదు

కర్ణాటక, యశవంతపుర : చికిత్స పొందుతూ గర్భిణి మృతి చెందగా ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కార్మిక కుటుంబానికి చెందిన అర్పిత(24) గర్భిణి  చికిత్స కోసం  పీణ్యలోని ఇఎస్‌ఐ ఆస్పత్రి చెరింది. కొద్దిసేపటికీ ఊపిరి ఆడక ఆమె మృతి చెందింది. అయితే విధుల్లో ఉన్న జూనీయర్‌ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అర్పిత మృ చెందిందనిఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆర్‌ఎంసీ యార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు