తిరుపతి : తిరుమల ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. రెండో ఘాట్ రోడ్డులో 9వ కిలో మీటర్ వద్ద వేగంగా వస్తున్న జీపు, బస్సు ఢీకొన్నాయి. దీంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.