చలివాగులో యువకుడు గల్లంతు

23 Sep, 2016 07:34 IST|Sakshi

మొగుళ్లపల్లి మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన వంగా సతీష్(19) అనే యువకుడు టేకుమట్ల చలివాగు దాటుతుండగా గల్లంతయ్యాడు. ఆచూకీ కోసం బంధువులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు