హైదరాబాద్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భాష మన ప్రాచీన సంపద అని, దానిని కాపాడుకుందాం అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
దేశభాషలందు తెలుగు లెస్స. మాతృ భాష మన ప్రాచీన సంపద. కాపాడుకుందాం, పెంపొందిద్దాం. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు.