12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

6 Oct, 2015 15:28 IST|Sakshi

తక్షణమే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. మంగళవారం హన్మకొండ ఏకశిల పార్కు వద్ద ఆమరణ నిరహార దీక్షకు దిగింది.  ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గిరిజనులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు