20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

29 Apr, 2016 10:53 IST|Sakshi

వరంగల్ : వరంగల్ జిల్లా పాలకుర్తిలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు. అందుకు సంబంధించి.. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు