20 నుంచి పీహెచ్‌డీ ప్రవేశ అర్హత పరీక్షలు

5 Jan, 2015 06:50 IST|Sakshi

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) పీహెచ్‌డీ ప్రవేశ అర్హత పరీక్షల ను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పోస్టు గ్రా డ్యుయేట్(పీజీ) అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 53 సబ్జెక్టులకుగాను ఈ పరీక్షలు ఉంటాయని, అభ్యర్థులు ఈ నెల 10 నుంచి ఓయూ వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.  
 

>
మరిన్ని వార్తలు