200 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం

27 Feb, 2016 16:05 IST|Sakshi

అల్వాల్ (హైదరాబాద్‌) : అల్వాల్‌లోని ఓ గోదాముపై శనివారం ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 200 లీటర్ల నీలి కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు