ఆలేరు వద్ద రోడ్డు ప్రమాదం

12 Aug, 2015 11:40 IST|Sakshi

ఆలేరు: నల్గొండ జిల్లా ఆలేరు రైల్వే వతెన వద్ద బుధవారం ఉదయం ఓ ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలోనలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో ముందరి చక్రం ఊడిపోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్‌ సహా నలుగురు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆలేరు ప్రభుత్వల ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు