నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

23 Apr, 2014 21:45 IST|Sakshi

మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ సమీపంలో లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఐదుగురు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
 

మరిన్ని వార్తలు