ఏసీబీకి చిక్కిన లైన్‌మన్

7 Jul, 2015 14:10 IST|Sakshi

ఆదిలాబాద్(జైపూర్): ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో ఓ లైన్‌మన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో లైన్‌మన్ శంకర్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు