ఏసీబీకి చిక్కిన జూనియర్ లైన్‌మన్

27 Oct, 2015 16:47 IST|Sakshi

మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా) : ఓ వ్యక్తి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ జూనియర్ లైన్‌మన్ లింగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మహేశ్వరం మండలం తుక్కుగూడ ఏఈ కార్యాలయంలో మంగళవారం ఓ వ్యక్తి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు