దత్తత గ్రామంలో ఏకేఖాన్ వైద్యశిబిరం

31 Jan, 2016 14:09 IST|Sakshi
దత్తత గ్రామంలో ఏకేఖాన్ వైద్యశిబిరం

శంషాబాద్: తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ దత్తత గ్రామంలో ఆదివారం వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జుకల్ గ్రామంలో కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఖాన్ పుస్తకాలు పంపిణీ చేశారు. దీనిపై జుకల్ గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

మరిన్ని వార్తలు