సాక్షి, హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్నారు. 24న ఉదయం హైదరాబాద్లో పోలీస్ పాసింగ్ ఔట్ పరేడ్లో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రానికి వస్తున్నందున రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావాలని బీజేపీ నేతలు అమిత్ షాను కోరుతున్నారు.