సీపీఐ రామకృష్ణకు వరంగల్ కోర్టు జైలు శిక్ష

29 Oct, 2014 14:32 IST|Sakshi

వరంగల్ : ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా ఆరుగురికి వరంగల్ కోర్టు జైలు శిక్ష విధించింది. 2012లో రైతు గిట్టుబాటు ధర కోసం మార్కెట్లో  సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. కార్మికుల ఆందోళనతో ఆస్తినష్టం వాటిల్లిందని కేసు నమోదు అయ్యింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు