రోడ్లను శుభ్రం చేసి నిరసన

12 Sep, 2015 18:13 IST|Sakshi

సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో శనివారం ఆశావర్కర్ల సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆశావర్కర్‌లు రోడ్లను శుభ్రం చేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు