మాది ‘స్వచ్ఛ భారత్‌’ పార్టీ..

6 Nov, 2018 15:05 IST|Sakshi

సాక్షి, నాగార్‌ కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దిలీప్‌చారిని ఇటీవల ప్రకటించారు. దీంతో ఆయన ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ పరిధిలో తెల్కపల్లి మండలంలో సోమవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో చెత్త తీసుకువెళ్తున్న కార్మికుడి నుంచి రిక్షా తీసుకుని కొద్దిసేపు రిక్షా తొక్కడం ఆకట్టుకుంది.
 

మరిన్ని వార్తలు