వరంగల్ రైల్వే స్టేషన్ ఎదుట బాంబు కలకలం

13 Apr, 2015 15:42 IST|Sakshi

వరంగల్ :వరంగల్ రైల్వేస్టేషన్ లో సోమవారం బాంబు కలకలం రేగింది. వివరాల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 12గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రైల్వే స్టేషన్ సమీపంలోని కాకతీయ శిలాతోరణం దగ్గర ఓ బ్యాగును వదిలి వెళ్లాడు.

 

ఈ విషయమై సమాచారమందుకున్న రైల్వే, సివిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం బాంబు స్క్వాడ్ కోసంపోలీసులు ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు