కేంద్రమంత్రితో కేసీఆర్ భేటీ

22 Jun, 2015 18:26 IST|Sakshi

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ భేటీ అయ్యారు. తెంలగాణలో గనులు, ఖనిజ సంపద వెలికితీత అంశంపై వారిద్దరి మధ్య ఈ సందర్భంగా చర్చ జరిగింది. బయ్యారం గనుల్లో ఐరన్ ఓర్ నిల్వలపై అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తోమర్కు విజ్ఞప్తి చేశారు. జియాలజీ, మినరల్ సోర్స్ ఆఫ్ తెలంగాణ పుస్తకాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి తోమర్ ఆవిష్కరించారు.
 

మరిన్ని వార్తలు