ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

9 Jun, 2020 16:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రేటర్‌లో బస్సులు నడిపించాలా? వద్దా? అనే అంశంపై చర్చించనున్నారు. కాగా, ప్రభుత్వం సడలింపులివ్వడంతో హైదరాబాద్‌ మినహా జిల్లాల్లో బస్సులు తిరుగుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు