సీఎం సదస్సులో శ్రీదేవసేన

12 Feb, 2020 08:11 IST|Sakshi
సీఎం సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌ శ్రీదేవసేన 

సాక్షి, ఆదిలాబాద్‌: గత రెండు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి, త్వరలో చేపట్టనున్న పట్టణ ప్రగతి, మున్సిపల్, పంచాయతీరాజ్‌ చట్టాలు, కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సుకు కలెక్టర్‌ శ్రీదేవసేన హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఈ సదస్సు జరిగింది. 

మరిన్ని వార్తలు