కరెంటుషాక్‌తో దంపతుల మృతి

12 May, 2020 17:11 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: డిచ్‌పల్లి మండలం మిట్టాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫాంహౌస్‌లో ప్రమాదవశాత్తు కరెంటుషాక్‌తో దంపతులు మృతి చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండలం బొప్పాస్‌పల్లికి చెందిన ధరావత్ శంకర్, మరోని బాయిగా గుర్తించారు.

మరిన్ని వార్తలు