ఐదు పిల్లలు పెట్టిన మొసలి

21 May, 2018 13:21 IST|Sakshi
మొసలి గుడ్లు..పిల్లలను పెట్టిన మొసలి

పాల్వంచరూరల్‌ : కిన్నెరసాని రిజర్వాయర్‌లో మొసళ్ల సంతతి పెరుగుతోంది. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని రిజర్వాయర్‌లో అద్దాలమేడ సమీపంలో ఓ ఆడ మొసలి గుడ్లు చేసి పొదిగి ఆదివారం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరాలో బంధించింది.  

మరిన్ని వార్తలు