యాపిల్‌ యూజర్లకు సైబర్‌ పోలీసుల హెచ్చరిక!

16 Jun, 2020 20:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యాపిల్‌ యూజర్లను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరించారు. ఐఫోన్‌ ఓఎస్‌ను హ్యాక్‌ చేసేందుకు హ్యాకర్లు కొన్ని కోడ్స్‌ను తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆపిల్‌ సంస్థ విడుదల చేసిన సెక్యూరిటీ ప్యాచ్‌లను వేసుకోవాల్సిందిగా సూచించారు. హ్యాకర్ల బారిన పడవదంటూ ఐఫోన్‌ యూజర్లను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరించారు. 

చదవండి: (ఫోన్ హ్యాక్.. #*#4636#*#* ఇది డయల్ చేస్తే)

మరిన్ని వార్తలు