డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

7 Oct, 2015 22:18 IST|Sakshi

నల్లగొండ రూరల్: నల్లగొండ జిల్లాలోని రామన్నపేట బస్సు ప్రమాదంతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. గురువారం జరగాల్సిన పరీక్షలను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ కె.అంజిరెడ్డి బుధవారం తెలిపారు.

మరిన్ని వార్తలు