తెలంగాణ ఏజీగా దేశాయి ప్రకాశ్‌రెడ్డి

17 Jul, 2017 13:57 IST|Sakshi
హైదరాబాద్ : తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్‌గా దేశాయి ప్రకాశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఏజీ పదవిలో ఉన్న రామకృష్ణారెడ్డి.. తన పదవీ కాలం ముగియడంతో ఇటీవలే రాజీనామా చేసిన విషయం విదితమే.
>
మరిన్ని వార్తలు