భారీ చోరీ; రూ.3 కోట్ల వజ్రాభరణాలు మాయం

27 Aug, 2019 13:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-2లో భారీ దొంగతనం జరిగింది. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే వజ్రాభరణాలు, నగదు చోరీ అయ్యాయి. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు