విద్యుదాఘాతంతో గృహోపకరణాలు దగ్ధం

26 Feb, 2015 20:04 IST|Sakshi

వరంగల్(కరీమాబాద్): వరంగల్ జిల్లా కరీమాబాద్ మండల కేంద్రంలోని ఉరుసు ప్రతాప్‌నగర్‌లో ఉంటున్న సిరిమల్ల విద్యాసాగర్ ఇంట్లో విద్యుదాఘాతంతో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం జరిగింది. మట్టెవాడు నుంచి వచ్చిన ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.

మరిన్ని వార్తలు