పోలీస్ వాహనాల పంపిణిలో ఈటెల

26 May, 2015 13:15 IST|Sakshi
పోలీస్ వాహనాల పంపిణిలో ఈటెల

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నక్సల్స్ బాధితులకు చెక్కులు పంపిణి చేశారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన నక్సల్స్ బాధితుల సభలో ఆయన మట్లాడారు. అనంతరం పోలీసులకు కేటాయించిన ద్విచక్రవాహనాలను వారికి అందించారు. ఈ సందర్భంగా ఆయన బైక్ నడిపి అందరిని ఆకట్టుకున్నారు.
 

మరిన్ని వార్తలు