ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్యే

27 Mar, 2017 11:40 IST|Sakshi
ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్ష రాసిన మాజీ ఎమ్మెల్యే
తొర్రూరు : బీఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్‌ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్షను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు కొండేటి శ్రీధర్‌ ఆదివారం రాశారు. తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం లేక పూర్తిస్థాయిలో చదువుకోలేకపోయానని, ఇప్పుడు ఉన్నత చదువులు చదివేందుకు ఈ ఓపెన్‌ డిగ్రీ అర్హత పరీక్షకు హాజరైనట్లు చెప్పారు.  
 
 
 
మరిన్ని వార్తలు