ఆరో రోజు 53 నామినేషన్లు

18 Nov, 2018 12:58 IST|Sakshi

వేములవాడ:5 
ఆదిశ్రీనివాస్‌ (కాంగ్రెస్‌), రౌతు తిరుపతి( జై స్వరాజ్‌ పార్టీ), మోషె బొలిశెట్టి(ఇండియా ప్రజాబంధు),శ్రీరాముల వెంకటేశ్వర్లు  (బీఎల్‌ఎఫ్‌), జింక శ్రీనివాస్‌(స్వతంత్ర). 
సిరిసిల్ల: 1: ఆవునూరి రమాకాంత్‌ (బీఎస్పీ). 

హుజూరాబాద్‌:8 
లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ఎంసీపీఐయూ), కౌరు లింగారెడ్డి(బీఎల్‌ఎఫ్‌), పుప్పాలరఘు(బీజేపీ), ముద్దసాని కశ్యప్‌రెడ్డి(కాంగ్రెస్‌), కుర్మిండ్ల హరి, శనిగరపు రమేష్‌బాబు, బరిగే గట్టయ్య యాదవ్‌ (స్వతంత్ర), చింత అనిల్‌కమార్‌ (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా).
 
మంథని:4 
పొలం రాజేందర్‌(బీఎల్‌ఎఫ్‌), శ్రీధర్‌బాబు తరఫున చల్లాతిరుపతి (కాంగ్రెస్‌), రేండ్ల సనత్‌కుమార్‌(బీజేపీ),ఐ.మహేశ్‌కుమార్‌(బీఎస్పీ). 

గోదావరిఖని: 5 
సోమారపు సత్యనారాయణ (టీఆర్‌ఎస్‌),     గోపు ఐలయ్యయాదవ్, బర్ల రాజేష్, కమ్మగిరి కేశయ్య, లంక అభిషేక్‌ (స్వతంత్ర అభ్యర్థులు). 

పెద్దపల్లి: 8 
చేతిధర్మయ్య(నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ), షేక్‌ అబ్దుల్‌ బారి( స్వతంత్ర), కాంతరావు(స్వతంత్ర), పొన్నాల సతీష్‌(తెలంగాణ రైతు రాజ్యం పార్టీ), బి.రాజు(ఇండియా పార్వర్డ్‌బ్లాక్‌), నిమ్మల అశోక్‌( ప్రజాబంధు పార్టీ), ఆకులస్వామి (తెలంగాణ ప్రజల పార్టీ), బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మరో సెట్‌ దాఖలు చేశారు. 

ధర్మపురి:2 
దూడ మహిపాల్‌(నయాభారత్‌ పార్టీ), మోతె నరేష్‌(న్యూ ఇండియా పార్టీ). 

కరీంనగర్‌: 5 
సోమిడి వేణుప్రసాద్‌(శివసేన), రమేశ్‌ యెడవెల్లి (తెలంగాణ కార్మిక రైతు రాజ్యం), తేజ్‌దీప్‌రెడ్డి(ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌), మానేటి రాజు(స్వతంత్ర), ఊరమల్ల విశ్వం(స్వతంత్ర). 

చొప్పదండి:4 
మేడిపల్లి సత్యం(కాంగ్రెస్‌), బొల్లంపెల్లి ఐలయ్య (స్వతంత్ర), సుంకె సంపత్‌(స్వతంత్ర), వంశీ కిరణ్‌ కనకం(బీఎల్‌ఎఫ్‌). 

మానకొండూర్‌: 5 
ఎరుపుల బాలకిషన్‌(టీఆర్‌ఎస్‌), కర్రె రవీందర్‌( రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎ), ఎడ్ల వెంకటయ్య(టీడీపీ), ఎడ్ల వెంకటయ్య (స్వతంత్ర), యనమల మంజూల(దళిత బహుజన పార్టీ). 

కోరుట్ల: 6 
కోమెరెడ్డి జోతక్క(కాంగ్రెస్‌), జువ్వాడి నర్సింగరావు తరఫున కొంతం రాజం(కాంగ్రెస్‌), జువ్వాడి కృష్ణారావు( కాంగ్రెస్‌), జైన్‌ వెంకట్‌ తరఫున శ్రీధర్‌( బీజేపీ), జంగిలి సునీత(బీజేపీ), గయ్య రఘువీర్‌(భారతీయ ముక్తిపార్టీ).   

మరిన్ని వార్తలు