నిప్పంటుకుని వరికుప్ప దగ్ధం

11 Dec, 2015 15:51 IST|Sakshi

చర్ల : ఖమ్మం జిల్లా చర్ల మండలం ఆర్.కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో వరికుప్ప దగ్ధమైంది. రవికుమార్ అనే రైతు పొలంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు చూసేసరికే వరికుప్ప పూర్తిగా కాలిపోవడంతో రూ.లక్ష మేర ఆస్తినష్టం జరిగింది. కాగా ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు