నాంపల్లి ఎం.జే మార్కెట్‌ వద్ద అగ్ని ప్రమాదం

12 Oct, 2019 06:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాంపల్లిలోని యం.జే మార్కెట్‌ వద్ద తెల్లవారుజామున 5 గంటలకు ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ భవనంలో పివిసికి చెందిన పైపులను నిల్వ ఉంచినట్లు తెలుస్తుంది. 

మరిన్ని వార్తలు