రూ. 50 లక్షల విరాళమిచ్చిన ‘ఫ్రీడం’

5 Apr, 2020 01:41 IST|Sakshi
కేటీఆర్‌కు చెక్కును అందజేస్తున్న శ్రీభరత్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై చేస్తున్న పోరుకు సహకారంగా ఫ్రీడం హెల్తీ కుకింగ్‌ ఆయిల్స్‌ తయారీదారు జెమినీ ఎడిబల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా సంస్థ ప్రధానమంత్రి సహా యనిధికి రూ. 50 లక్షల విరాళాన్ని అందజేసినట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థ ఉద్యోగులు 640మంది సైతం ముందుకు వచ్చి వారి ఒక రోజు వేతనం రూ. 9.25 లక్షలను పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారని పేర్కొంది.

మరిన్ని వార్తలు