నెక్లెస్‌రోడ్డులో మెగా మారథాన్‌ ప్రారంభం

26 Aug, 2018 07:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఇవాళ తెల్లవారుజామున పుల్‌ మారథాన్ ప్రారంభమయింది. నెక్లెస్‌ రోడ్డు నుంచి గచ్చిబౌలికి 42 కొలోమీటర్ల పుల్‌ మారథాన్‌ను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ప్రారంభించారు. పుల్‌ మారథాన్‌లో 26దేశాలకు చెందిన వేలాది మంది రన్నర్స్‌ పాల్గొన్నారు. హప్‌ మారథాన్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ప్రారంభించారు. దాదాపు 6,500  మంది హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఈ మారథాన్ జరుగుతోంది.

మరిన్ని వార్తలు