గజ్వేల్ ‘గురుకులం’ దరఖాస్తు గడువు పెంపు

29 Apr, 2015 02:18 IST|Sakshi

హైదరాబాద్: మెదక్ జిల్లా గజ్వేలు నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తు గడువును మే 5 వరకు పొడిగిస్తున్నట్లు ఈ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు మంగళవారం తెలి పారు.

మరిన్ని వార్తలు