గంటా చక్రపాణికి పితృవియోగం

10 Jan, 2020 14:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ గంటా చక్రపాణి ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న చక్రపాణి తండ్రి మొగలయ్య కన్నుమూశారు. 8 రోజుల నుంచి నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొగలయ్య శుక్రవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. మొగలయ్య భౌతికకాయాన్ని వారి స్వస్థలం కరీంనగర్‌ జిల్లాకు తరలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు